మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం కమలాపురంలోని ఎపిఆర్ కార్మక్ సంఘ్ (E.307) కార్యాలయంలో శుక్రవారం నాడు బియంఎస్ రాష్ట్ర నాయకులు ఎనుగుల రాజిరెడ్డి,పులిరాజి రెడ్డి ల సూచన మేరకు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా
రామిడి సురేష్ ని ఎన్నుకున్నట్టు ఆ సంఘ నాయకులు పాకనాటి వెంకటరెడ్డి తెలిపారు.ఈ సందర్బంగా రామిడి సురేష్ మాట్లడుతూ బియంఎస్ రాష్ట్ర నాయకత్వం నాపై నమ్మకం తో ఈ భాద్యతలు అప్పగించినందుకు రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనుముల లక్ష్మారెడ్డి,సిహెచ్ సుధర్షన్, బోనగిరి యాదగిరి,
సదయ్య,నడిపెళ్ళి కిషన్,సంపత్ ,చిరంజీవి,మార్కండేయులు,జి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: