మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని పగిడేరు గ్రామపంచాయతీ లో శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు పర్యటించారు.ఈ సందర్భంగా విప్ రేగాను మర్యాదపూర్వకంగా కలిసిన స్థానికులు విప్ రేగాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, టిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు,మహిళలు, యువకులు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: