మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు లోని ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయంలో శనివారం తెలంగాణ ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు జన్మదినాన్ని పురస్కరించుకొని విప్ రేగా ను మర్యాద పూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలియజేసిన మణుగూరు యువజన విభాగం నాయకులు.ఈ కార్యక్రమంలో టిఆరేస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్.ఎన్.రాజు, నియోజకవర్గ యువజన విభాగం కార్యదర్శి బోశెట్టి.రవి ప్రసాద్,యువజన అధ్యక్షులు హర్ష నాయుడు,రుద్ర వెంకట్, టిఆర్ఎస్ నాయకులు రామకోటి,బాబీజాన్,శ్యామ్ సుందర్,నజీర్ సోను,అశోక్ టిఆరేస్వి నాయకులు రాహుల్ గౌడ్,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: