మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఏడూళ్ల బయ్యారం అటవి క్షేత్ర పరిధిలోగల కొండాయి గూడెం అటవీ ప్రాంతంలో అడవిని నరుకు తున్న వ్యక్తులపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. పగిడేరు ప్రాంతానికి చెందిన గొత్తికోయలు సోడే నాగేష్ , సోడే లక్ష్మయ్య, సోడే ముత్తయ్య ల పై కేసు నమోదు చేసినట్లు అటవి క్షేత్ర అధికారి తేజస్వి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ అరుణ, బీట్ ఆఫీసర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: