మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన నమస్తే తెలంగాణ పాత్రికేయులు నూక ప్రభాకర్ తండ్రి నూక నర్సయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని బుధవారం టిఆర్ ఎస్ పార్టీ ములుగు జిల్లా కుసుమ జగదీష్ పరామర్శిం చారు.నూక నర్సయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు.వారి ఆత్మకు శాంతి చేకూరలాని ప్రార్ధించారు.అనంతరం రామ న్న గూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ మండల కోశాధి కారి పల్లా రఘు తండ్రి స్వర్గీయ సత్యనా రాయణ మొదటి సంవత్సరి కానికి ములుగు జిల్లా జడ్పీ చైర్మన్,టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ గులాబి శ్రేణులతో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి,పల్లా సత్య నారాయణ చిత్ర పటానికి పులా మాల వేసి నివాళుల ర్పించారు.కార్యక్రమంలో రైతు బంధు జిల్లా అధ్యక్షు లు పల్లా బుచ్చయ్య, జిల్లా కో ఆప్షన్ సభ్యులు వలీయాబీ సలీం,
మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్,పోరిక గోవిందు
నాయక్,ఏటూరు నాగారం,
సర్పంచ్ ఈసం రామ్మూర్తి,
దుర్గం రమణయ్య,ఖాజా
పాషా,తుమ్మ మల్ల రెడ్డి,తాహిర్ పాషా,కునూరు మహేష్,
మాదరి రామయ్య,ధనపునేని కిరణ్,చంద్రబాబు కుమ్మరి, సప్పిడి రామ నర్సయ్య,జాడి భోజరావు,వావిలల రాంబాబు, ఎస్కే అరిఫ్,కందకట్ల శ్రీనివాస్,
కొమిరె రమేష్,గండేపల్లి నర్సయ్య,పర్వతాల రమేష్,
లొట్ట పెటల రాజేష్,ఈసం స్వరూప,లక్ష్మీ,తదితరులు ఉన్నారు.
Post A Comment: