మన్యం టివి దుమ్ముగూడెం::
పర్ణశాల సీతారామచంద్రస్వామి వారి కళ్యాణానికి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈరోజు లక్ష్మినగరం ప్రధాన సెంటర్లో సీఐ దోమల రమేష్ ఆధ్వర్యంలో పోలీసు వారు వాహన తనిఖీలు నిర్వహించారు అలానే నిన్న చర్ల మండలంలో జరిగినటువంటి పోలీసు వారిపై మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో భాగంగా ఈరోజు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అనుమానాస్పద వ్యక్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం పోలీస్ సి ఆర్ పి ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: