మన్యం మనుగడ:
భద్రాచలం ఏప్రియల్ 10 భద్రాచలం పర్యటనకు విచ్చేసిన జె.డి పౌండేషన్ అధినేత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రముఖులు తాళ్ళూరి పంచాక్షరి అయ్యా ని వారి స్వగృహం నందు పరామర్శించారు .అలాగే ఆయన యోగ క్షేమాలు తెలుసుకుని వారి కుమారుడు తాళ్లూరు జయశేఖర్ ను ఫోన్లో పరామర్శించారు ఈ కార్యక్రమంలో జె.డి ఫౌండేషన్ కన్వీనర్ మురళీ మోహన్ కుమార్ తో పాటు కడాలి నాగరాజు, వేమూరి పవన్ కుమార్, తాలూరి ట్రస్ట్ డైరెక్టర్ వంశీ బిక్క సాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: