మన్యం టివి ,దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండలం లో రైతులు వేసిన పంటలవివరాలు తెలుసుకుంటూ వ్యవసాయ శాఖా అధికారులు కె గంగోలు గ్రామంలో పర్యటించారు. గతం లో పంటలవారీగా నమోదుచేసిన వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు జిల్లా వ్యవసాయ అధికారి లాలచంద్ పాల్గొన్నారు మిర్చి ,వరి సాగును పరిశీలించారు ఈకార్యక్రమములో మండల రైతుబంధు సమితి అధ్యక్షులు బత్తుల శోభన్ బాబు ,గంగోలు సర్పంచ్ మడకం చంద్రశేఖర్ ,ఏ ఈ ఓ బాలాజీ, విఆర్ఏ గణేష్,
ఉపసర్పంచ్ అప్పారావు ,రైతులు పాల్గొన్నారు.
Post A Comment: