గుండాల మార్చి16 (మన్యం మనుగడ) ప్రజలకు మరింత చేరువగా తపాల సేవలను అందించడం కోసమే సబ్ పోస్టాఫీసు లను ఏర్పాటు చేస్తున్నట్లు భద్రాచలంసబ్ డివిజన్ పోస్టల్ అధికారి సుచందర్ పేర్కొన్నారు. బుధవారం గుండాల మండలం లో 5 ఆళ్లపల్లి మండలంలో 7 కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: