మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క పూజారి బుధవారం ఉదయం మృతి చెందడం జరిగింది. మేడారం గ్రామానికి చెందిన సమ్మక్క పూజారి సిద్దబోయిన సాంబయ్య (సాంబ)(35) గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురి కాగా ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సాంబయ్య బుధవారం ఉదయం మృతిచెందాడు.మృతునికి భార్య,ఇద్దరు ఆడ పిల్లలు, ఉన్నారు.సాంబయ్య మృతి చెందడంతో మేడారం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Post A Comment: