గుండాల మార్చి 23(మన్యం మనుగడ) ఫ్రెంచ్ తవ్వకాలను అడ్డగించిన గుండాల ఎంపిపి ముక్తి సత్యం. మండలం పరిధిలోని ముత్త పురం పంచాయతీ లోని సజ్జల బొడు గ్రామంలో అటవీశాఖ అధికారులు ట్రెంచ్ కొడుతుండగా గ్రామస్థులతో కలిసి ఎంపీపీ అడ్డుకున్నారు. ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇస్తామంటే అటవీ అధికారులు ట్రెంచ్ తవ్వకాలు చేపట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇప్పటికైనా పట్టాలు ఇచ్చే భూముల జోలికి అటవీ అధికారులు కోరారు. వినని పక్షంలో ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు
Post A Comment: