CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పట్టాలు ఇచ్చే భూములను వదిలేయండి :-ఫారెస్ట్ డివిజనల్ అధికారిని కోరిన ఎంపీపీ మంజుభార్గవి

Share it:

 


గుండాల/ ఆళ్ల పల్లి మార్చి 16 (మన్యం మనుగడ) కొత్తగూడెం డివిజనల్ ఫారెస్ట్ అధికారి నీ మరియు రేంజర్ ను ఆళ్ల పల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి బుధవారం సాయంత్రం రాయపాడు గ్రామస్తులతో కలిసి కొత్తగూడెంలో లో సమావేశం అయ్యామని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పోడు రైతులకు జీవన ఆధారం అయిన భూమిని వారి నుండి దూరం చేయొద్దు అని తొలిప్రేమ అన్నారు.తెలంగాణ ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసే వరకు రైతులను ఇబ్బంది పెట్టవద్దని కోరడం జరిగింది దానికి ఫారెస్ట్ డివిజనల్ అధికారి అనుకూలంగా సానుకూలంగా స్పందించారుఅని ఆమె పేర్కొన్నారు

Share it:

TS

Post A Comment: