గుండాల /ఆళ్లపల్లి మార్చి16 (మన్యం మనుగడ) ఆళ్ల పల్లి మండలంలో అడవిదున్నలు సంచారం భారీగా పెరిగింది మర్కోడు అటవీ ప్రాంతంలో అడవి దున్నలు పదుల సంఖ్యలో సంచరిస్తున్నాయి. వేసవి కాలం కావడంతో నీటిఎద్దడి ఏర్పడిన నేపథ్యంలో కిన్నెరసాని వాగులో నీళ్లు ఎక్కువగా ఉన్నందున అడవిదున్నలు కిన్నెరసాని వాగు ప్రాంతాన్ని సంచరిస్తున్నట్లు సమాచారం.
Post A Comment: