మన్యం మనుగడ, పినపాక:
యువత బంగారు భవిష్యత్తు కొరకు 91,142 ఉద్యోగాల భర్తీ నియామకం చేయనున్న సందర్భంగా ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా.కాంతారావు ఆదేశాల మేరకు పినపాక మండల టి అర్. ఎస్ పార్టీ ఎంపిపి గుమ్మడి.గాంధీ, పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి అద్వర్యంలో టిఆర్ఎస్ పినపాక నియోజకవర్గ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి బండ. మనోజ్ రెడ్డి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తో గూడెం పంచాయతీ టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనడం జరిగింది
Post A Comment: