CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దళిత హక్కుల పోరాట సమితి మూడవ మండల మహాసభ.

Share it:

 


 మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 21 ) సోమవారం ;- దమ్మపేట మండల కేంద్రంలో దళిత హక్కుల పోరాట సమితి మూడవ మహాసభ లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కర్ రావు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు.పండురి వీరబాబు మాట్లాడుతూ ఈరోజు దేశంలో రాష్ట్రంలో దళితులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఏ ప్రభుత్వం వచ్చినా దళితులను చిన్నచూపు చూస్తున్నాయని ప్రభుత్వాలు అనేక బోగస్ పథకాలు పెట్టి దళితులను కించపరుస్తూ వస్తున్నారు దళితులకు ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అని ఐదుసార్లు ఇంటర్వెల్ కు పిలిచి ఏ ఒక్క దళిత బిడ్డ కు.లోన్ మంజూరు చేయలేదని దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పిన ప్రభుత్వం ఒక్క అంగుళం కూడా ఎక్కడా పంచలేదని ఇప్పుడు దళిత బంధు పేరుతో కొత్త డ్రామా ఆడుతున్నారని ఈ నియోజకవర్గంలో వచ్చిన లిస్టు ఆధారంగా చూస్తే అందరూ టిఆర్ఎస్ నాయకులు ఉన్నారని దరిద్రానికి దిగువనున్న దళితులకు ఒక్కరికి రాలేదని తక్షణం ఆ లిస్టు రద్దుచేసి గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తోంది ఎమ్మెల్యే మీ రాజకీయ నాయకులు సూచించిన పేర్లు ఆమోదించుట విడ్డూరంగా ఉందని తక్షణం గ్రామ సభల ద్వారా దళిత బంధు లబ్ధిదారులను ఎన్నిక చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పిందని అర్హులైన ప్రతి ఒక్కరికి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ వెంటనే మంజూరు చేయాలని బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించాలని మూడు ఎకరాల సాగు భూమి వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సుంకు పాక ధర్మ రాయల మురళి నక్క నాగమణి నాగరాజు కవులూరు శ్రీను గద్దల మరేష్ కుమారి దివ్య కిరణ్ మొదలగు వారు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: