మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 23 ) బుధవారం ;- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారీగూడెం గ్రామంలో ఇప్పుడు బైక్ పై వెళ్తున్న వారిని లారీ ఢీకొనగా నాగరాజు అనే వ్యక్తికి తీవ్రగాయాలైనాయి బైక్ మొత్తం నుజ్జు నుజ్జు అయింది క్షతగాత్రులను స్థానికులు మెరుగైన వైద్యం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు పూర్తి సమాచారం తెలియవలసి వున్నది
Navigation
Post A Comment: