మన్యం మనుగడ, దమ్మపేట:
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు ఆదివాసి ముద్దుబిడ్డ కామ్రేడ్,,కుంజా లక్ష్మణ్ రావు ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం లో తీవ్రమైన గాయాలపాలయ్యాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. వైద్యం పొందుతూ సోమవారం మృతి చెందాడు.ఈ సందర్భంగా
కామ్రేడ్,,కుంజా లక్ష్మణ్ రావు కు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ
ములకలపల్లి మండల కమిటి విప్లవ జోహార్లు అర్పించింది. మృతుని
కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Post A Comment: