CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పాల్వంచ కెటిపీ ఎస్ 1104 యూనియన్ వ్యవస్థాపకులు సంగం జంగయ్య పార్ధివదేహాన్ని సందర్శించి, పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర మత్స్య శాఖ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్,టీఆరెస్ జిల్లా అధ్యక్షులు రేగా, ఎమ్మెల్యే వనమా.

Share it:

 



మన్యం మనుగడ ప్రతినిధి(కొత్త దామోదర్ గౌడ్),భద్రాద్రి కొత్తగూడెం:

పాల్వంచలోని కెటి పి ఎస్ 1104 యూనియన్ వ్యవస్థాపకులు సంగం జంగయ్య ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, విప్ ,ఎమ్మెల్యే,భద్రాద్రి జిల్లా టీఆరెస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు , జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య లు సంఘం జగ్గయ్య పార్ధివ దేహాన్ని సందర్శించి, పూలమాలవేసి, ఘన నివాళులు అర్పించి, వారి కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసినారు.సంఘం జగ్గయ్య గౌడ్ కి నివాళ్ళు అర్పించిన వారిలో

వనమా రామకృష్ణ 

, పాల్వంచ పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, పెద్దమ్మ గుడి డైరెక్టర్ చింత నాగరాజు, ముత్యాల ప్రవీణ్, దాసరి నాగేశ్వరరావు, ఉర్దూ గర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: