మన్యం టీవీ న్యూస్ దమ్మపేట ఫిబ్రవరి ( 09 ) బుధవారం ;- అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండల టీఆర్ఎస్ నాయకులు ఈరోజు రేగా కాంతారావు గారి స్వగృహములో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు అనంతరం ఈ నెల పధ్నాలుగు వ తారీఖున నాచారంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్యమూర్తి ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రికను ఇచ్చి అధ్యక్షులు రేగా గారిని ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వర్రావు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావు సొసైటీ డైరెక్టర్ ఏలిన రాఘవరావు కొయ్యల అచ్యుతరావు నాచారం ఆలయ కమిటీ వారు ఎర్ర గొర్ల రాజయ్య భేతిని నాగేశ్వరరావు ఎంపీటీసీ గూడపాటి వెంకట్రావు గ్రామ పార్టీ అధ్యక్షులు రాఘవరావు అధ్యక్షులు వారిని సాదరంగా ఆహ్వానించారు
Post A Comment: