CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతు బంధు సంబురాలు.

Share it:

 


ములకలపల్లి:(న్యూస్)జనవరి05:

మన్యం మనుగడ: 

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రైతు బంధు సంబురాలు చేసుకుంటున్నారు.దేశం లో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ర్టా ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర రైతులకు కెసిఆర్ సంవస్తారానికి రెండు సార్లు పంట సాహాయం అందిస్తున్నారని,ఇందులో బాగంగా రైతులు అందరు సంబురాలు చేసు కుంటున్నారు,మండల పరిది లోని పుసుగూడెం క్లస్టర్ కొమ్ముగూడెం రైతు వేదిక వద్ద 8 వ విడత రైతు బందు సహాయమ పొందిన రైతులు సంబురాలు చేసుకున్నారు.ఈ కార్య క్రమంలో ఎ డి ఎ అప్జల్ బేగం , ఏ ఓ కరుణామయి ,ఎ ఈ ఓ నాగవైస్నావి, రామచంద్రపురం సర్పంచ్ సున్నం సుధాకర్ ,ఉషశ్రీ స్తానిక రైతులు తదితరులు పాల్గొన్నారు .


Share it:

TS

Post A Comment: