మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండలం బ్రాహ్మణ పల్లి గ్రామంలో 5 తేదీన కూలీ పనులకు వెళుతూ ట్రాక్టర్ బోల్తా పడి పూనేం సత్యం మరణించ గా వారితో పాటు కొంత మంది గాయపడ్డారు వీరిని మండల అధ్యక్షుడు ఎర్రంగాని వీరన్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాణపల్లి లోక్షతగాత్రుల ఇంటి ఇంటికి తిరుగుతూ వారి కుటుంబాలను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వారికి వారి కుటుంబాలకు మనోధైర్యం కల్పించిన బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి వేణు మండల ప్రధాన కార్యదర్శి లోడే శ్రీనివాస్ అధికార ప్రతినిధి దూళిపాల విజయ్ కుమార్ మండల నాయకులు మల్ రెడ్డి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: