మన్యం మనుగడ దుమ్మగూడెం::
పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు భాగంగా ఏడవ రోజు రామయ్యను శ్రీరామ అవాతారం లో ఆలయ అర్చకులు ప్రతపురం భార్గవి చార్యులు, శేషం కిరణ్ కుమార్ చారి, ఆదివారం అలంకరించారు ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి అర్చకులు అనంతరం స్వామివారిని శ్రీరామావతారం భక్తులకు కు కనువిందు చేశారు .అలాగే 8వ రోజు అనగా రేపు స్వామివారు బలరాం అవతారంలో దర్శనమిస్తారు ఈ కార్యక్రమంలో ఆలయం ఇంచార్జ్ ప్రసాద్, సర్పంచ్ వరలక్ష్మి సిబ్బంది రాము శివ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: