CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఇన్సూరెన్స్ చెక్ అందించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.

Share it:


మన్యం టీవీ న్యూస్ దమ్మపేట జనవరి o9 ;- లింగాలపల్లి గ్రామం లో మడకం సునీల్ ఇటీవలే మరణించడంతో వారికి టీఆర్ఎస్ పార్టీ తరుపున 2లక్షల టీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును మంజూరు చేపించి ఈరోజు సునీల్ కుటుంబసభ్యులకు వారి నివాసం లో అందజేసారు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు . టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉంటుందని ఎలాంటి సమస్య ఉన్న సంప్రదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు , జారే అధినారాయన , ఎంపీపీ సోయం ప్రసాద్ ,మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు ,మన్యం అప్పారావు ,ప్రసాద్ ,

గ్రామ అధ్యక్షులు సోయం నాగబాబు ,కార్యదర్శి సోయం బాబురావు , చాప ఆనంద్ ,రావి ,సోయం నాగేశ్వరరావు రావు ,సాయం రమేష్ , సోయం ప్రసాద్ ,బుల్లి బాబు ,పాయం సూర్యం ,సోయం సత్యనారాయణ ,తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .


Share it:

TS

Post A Comment: