మన్యం మనుగడ ఏటూరు నాగారం
హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నూతన మొట్ట మొదటి అధ్యక్షుడుగా నియమి తులైన ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ముఖ్యమంత్రి కేసీఆర్ ని హైదరాబాద్ ప్రగతి భవన్ లో గురువారం మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందించి కృతజ్ఞతలు తెలిపారు.నా మీద నమ్మకంతో నన్ను ములుగు జిల్లా పార్టీ అధ్యక్షుని గా నియమించి నందుకు గౌరవ టీఆర్ఎస్ పార్టీఅధ్యక్షులు,ముఖ్యమంత్రి కేసీఆర్ కి ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ కృతజ్ఞత ధన్యవా దాలు తెలిపి ఆశీర్వాదం తీసుకున్నారు.ఈ కార్య క్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి,ములుగు జిల్లా టిఆర్ఎస్ సీనియర్ నాయకు లు పోరీక గోవిందనాయక్,
ఏటూరు నాగారం మండల సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: