CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సబ్ స్టేషన్ కొరకు ప్రభుత్వ భూమి కేటాయింపు.

Share it:

 



 పినపాక మండలం వెంకట్రావు పేట గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సబ్ స్టేషన్ కొరకు , పినపాక రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఇందుకుగాను జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం, తాసిల్దార్ విక్రమ్ కుమార్ ఆధ్వర్యంలో వెంకట్రావు పేట గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 2 లోని ఒక ఎకరం ప్రభుత్వభూమిని కేటాయించినట్లు గిర్థవార్ -2 వీరభద్రం తెలిపారు. సంబంధిత భూ కేటాయింపు పత్రాలను మండల విద్యుత్ శాఖ ఏఈ రవీంద్రనాథ్ కు అందజేశారు.

Share it:

TS

Post A Comment: