CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బోయిళ్ళ సంతోష్ దిశ దశ కర్మలకు హాజరైన మాదిగ జేఏసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సిద్దెల తిరుమలరావు.

Share it:

 


మన్యం మనుగడ, మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కొండాయి గూడెం ఎస్సీ కాలనీలో బోయిళ్ళ శ్రీను కుమారుడు సంతోష్ యొక్క దిశ దశ కర్మలకు హాజరై చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన మాదిగ జేఏసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సిద్దెల తిరుమలరావు డిసిసిబి మాజీ డైరెక్టర్. బోయిళ్ళ.రమణయ్య. టిఆర్ఎస్ యువజన నాయకులు బోయిళ్ళ రాజు. కట్టమూరు శ్రీనివాస్ ఏంపల్లి సతీష్. నరం దాసర వెంకటేశ్వర్లు. తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: