మన్యం మనుగడ:(న్యూస్):
మండలం లోని కొమ్ముగుడెం గ్రామంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్టూడెంట్ వింగ్ మరియు జనసెన పార్టీ ఆధ్వర్యంలో వనమా రాఘవ ఇటీవల కాలంలో ఒక కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వనమా రాఘను కఠినంగా శిక్షించాలని,గతంలో కూడా వనమా రాఘవ వలన ఎన్నో కుటుంబాలు బలి అయిన సంఘటనలు వున్నాయని, అధికార,అంగ ,రాజకీయ బలం ఉన్నాయని, ఇటువంటి అకృత్యాలకు పాల్పడుతున్న వారిని సమాజంలో వుండకూడదు.ఇటువంటి వారికి ఉరిశిక్ష వేయాలి అని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో స్టూడెంట్ వింగ్ ఆర్గనైజ్ నెంబర్ గొల్ల వీరభద్రం, కోడిమే వంశీ, మరియు జనసేన పార్టీ మండల నాయకులు తాటికొండ ప్రవీణ్, పొడిచేటి చెన్నారావు,కందుకూరి వినీత్,గరిక రాంబాబు,చామర్తి సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: