గుండాల /ఆళ్ల పల్లి జనవరి 1 (మన్యం మనుగడ) నూతన సంవత్సరంలో సరికొత్త గా ముందుకు సాగాలని ఆళ్ల పల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి అన్నారు. శనివారం మన్యం మనుగడతో ఆమె మాట్లాడుతూ మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు
Post A Comment: