మన్యం మనుగడ పినపాక :
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అక్షరం తెలుగు దినపత్రిక క్యాలెండర్ ని ఎంపీపీ గుమ్మడి గాంధీ, తాసిల్దార్ విక్రమ్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాసులు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ అక్షరం తనదైన ముద్ర వేసుకుంది అని, రాష్ట్ర మంత్రులు నాయకుల చేత కరోనా ఓమిక్రాన్ ల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే విధంగా భిన్నంగా ముద్రించి అందరినీ ఆకర్షించే విధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు చింతపంటి సత్యం, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు దాట్ల వాసు బాబు, పినపాక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరావు, తోగ్గూడెం ఉప సర్పంచ్ బుస్సి శ్రీనివాస్ రావు ,డాక్టర్ రాజు, గంగరబోయిన రామకృష్ణ, ఊడుగుల రామచంద్రు, కూనారపు రాము, పినపాక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మ లింగారెడ్డి,ఉపాధ్యక్షులు బోడ లక్ష్మణరావు, శ్రీరాం బృహస్పతి,నిట్ట వెంకటేశ్వర్లు, దొడ్డి శ్రీనివాస్,తోకల శంకర్, దిలీప్ కుమార్, కొంపెల్లి మల్లేష్, కన్నె రమేష్,కొంపెల్లి నాగేశ్వరరావు,రేసు కోటేశ్వరావు.వాగబోయిన వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: