మన్యం టీవి న్యూస్,మణుగూరు:
హైదరాబాదులోనే వెంకటాద్రి టౌన్షిప్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు ఇచ్చిన సందర్భంగా పినపాక నియోజకవర్గ ఎస్సీ విభాగ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కో ఆప్షన్ sd జావిద్ పాష, రామానుజవరం ఉపసర్పంచ్ తడకమళ్ళ ప్రభుదాస్, మణుగూరు మండలఅధికార ప్రతినిధి మేకల రవి, మణుగూరు టౌన్ యూత్ ప్రధాన కార్యదర్శి గుర్రం సృజన్ పాల్గొన్నారు.
Post A Comment: