మన్యం టీవి, మణుగూరు:
మణుగూరు మండలం విజయనగరం గ్రామానికి చెందిన బండ్ల రవికుమార్ (49) కొద్ది సేపటి క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు..వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని మనసారా ఆ భగవంతున్ని వేడుకొంటు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపిన మణుగూరు మండల మున్నూరు కాపు సంఘ అధ్యక్ష కార్యదర్శులు వన్నం కృష్ణమోహన్, గాండ్ల సురేష్ . సంతాపం తెలిపిన వారిలో ఆ సంఘం నాయకులు బొమ్మ రాతి ఎల్లయ్య, పెండ్యాల నాగేశ్వరరావు, ఎడవల్లి వెంకటయ్య, వలసాల వెంకటరామారావు, కుర్రి నాగేశ్వరరావు, ఎస్ వి వి నాయుడు, బత్తిని పూర్ణచంద్రరావు, మోర్ శ్రీను, బత్తుల శీను, యువక మండలి అధ్యక్ష కార్యదర్శులు.. మేడ నాగేశ్వరావు, పూజారి చందు, గాండ్ల మల్లయ్య, రంజిత్, సంతోష్ కుమార్ లు ఉన్నారు.
Post A Comment: