మన్యం మనుగడ మంగపేట.
మంగపేట మండలంలోని చెరుపల్లి ( కొత్తపేట) గ్రామానికి చెందిన
ఎర్రగారి సత్యం
పాయం తిరుపతమ్మ
బంటు సమయ్య
ఇటీవల కాలంలో మరణించగా మండల అధ్యక్షుడు ఎర్రగారి వీరన్ కుమార్ అధ్యక్షతన చెరుపల్లి గ్రామ బూత్ అధ్యక్షులు బత్తిని నాగేష్ మరియు బీజేవైఎం మండల మండల అధ్యక్షులు రామగాని అనిల్ ఆధ్వర్యంలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఆర్ధిక సహాయం మరియు రైస్ బ్యాగ్ అందిచి వారికి మనోధైర్యం కల్పించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాలసీ & రీసెర్చ్ ఇంచార్జ్ భూక్య రాజునాయక్ ఈ కార్యక్రమంలో వీరితో పాటు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి వేణు, బీజేపీ మండల కార్యదర్శి దిడ్డి రమేష్, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు గంధం రవీందర్, మండల ఉపాధ్యక్షులు లగ్గ మధుకర్ మరియు
బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: