మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావునీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి, స్వీట్ తినిపించి 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన అశ్వాపురం సీఐ శ్రీనివాస్ రావు.
Navigation
Post A Comment: