మన్యం మనుగడ, మణుగూరు:
అశ్వాపురం మండలంచింతిర్యాల కాలనీఉప సర్పంచ్ వెన్న అశోక్ కుమార్ పినపాక నియోజకవర్గ టీఆరెస్ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా విప్ రేగా కాంతారావు ప్రకటించిన నేపథ్యంలో అమేర్ద యూత్ ఆయనను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం మేకల భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సేవకుడు నిబద్ధత కలిగిన వెన్న అశోక్ కుమార్ కి పదవి దక్కడం హర్షణీయం అని అన్నారు. వ్యక్తి బేతం హేమంత్,కాపుల రాజు,కాపుల అభినయ్,మేకల ఉదయ్,మోదుగు అశోక్,గద్దల కార్తీక్,అప్పుల అరవింద్,మేకల ప్రదిప్ వారు పాల్గొనడం జరిగింది.
Post A Comment: