మన్యం వెబ్ డెస్క్,హైదరాబాద్:
హైదరాబాద్ వెంకటాద్రి టౌన్షిప్ లోని తన నివాసంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆదివాసి కళాకారుడు సకిని రామచంద్రయ్య ని అభినందించి, సన్మానించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.ఆదివాసీ ముద్దు బిడ్డ
సకిని రామచంద్రయ్య సేవలను గుర్తించి, కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: