మన్యం మనుగడ, ఏటూరునాగారం:
ఏటూరునాగారం మండల కేంద్రంలోని 15వ వార్డు మెంబరు తెల్లం నాగమణి ని పదవి నుండి తొలగించాలని ఆ వార్డుకు చెందిన ఆకులవారిగణపురం (నేతాజీ నగర్) ప్రజలు పంచాయతీ కార్యదర్శి కి తీర్మానపత్రం అందించారు. వార్డులో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా తమను ఇబ్బందులకు గురి చేస్తోందని తీర్మాన పత్రంలో పేర్కొన్నారు.
Post A Comment: