మన్యం టివి దుమ్మగూడెం:
ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం (ఆదివారం) వచ్చిన సందర్భంగా తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు కొమరం దామోదర రావు వారిని కలిసి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు భూములు కోల్పోయిన రైతాంగం తీవ్రఅవస్థలనువివరించారు.
భూములకు అత్యంత హీనమైనధర ప్రకటించారని, తమద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళి న్యాయమైన రేటు వచ్చేలాచేసిరైతాంగాన్ని ఆదుకొనగలరని విజ్ఞప్తి చేశారు.ఈసందర్బంలో పాల్గొన్నావారు బాస్కరాచారి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: