CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గోపి తప్పుడు ఆరోపణలు మానుకోవాలి కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు పేండ కట్ల దుర్గ.

Share it:

 

 గుండాల డిసెంబర్ 20 (మన్యం మనుగడ) సీతక్క తనయుడు సూర్య పై మణుగూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపి ఆరోపణలు చేయడం సరైంది కాదని గుండాల మండల యూత్ అధ్యక్షులు పేండ కట్ల దుర్గ అన్నారు. సోమవారం విలేకరులకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొంటూ సూర్య ను విమర్శించే నైతిక అర్హత గోపి కి లేదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సూర్యను విమర్శిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు

Share it:

TS

Post A Comment: