మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చల్పాక గ్రామానికి చెందిన సొనప హనుమయ్య పది రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నా డు.గురువారం దశదినకర్మ, సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అతని కుటుంబానికి 3600/ రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చింత సుమతి రమేష్,గ్రామ కమిటీ అధ్యక్షులు పడిదల సారయ్య,కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు వసంత శ్రీనివాస్,మండల యూత్ ప్రధాన కార్యదర్శి వాసం రాంబాబు,కో-ఆపరేటివ్ సొసైటీ మాజీ చైర్మన్ చాట్ల విశ్వనాథం,మండల ఎస్సీసెల్ అధ్యక్షులు కర్నే సత్యం,వార్డ్ మెంబర్ కుదురుపాక శ్రీను, ఆట్టం రాంబాబు,ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు చాట్ల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: