గుండాల (మన్యం మనుగడ) మండల కేంద్రంలో దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో వాహనచోదకులకు ఇబ్బంది కలిగింది. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో దట్టమైన పొగమంచు రావడం వలన రహదారులగుండా వెళ్లే వాహనదారులకు ఎదురుగా వస్తున్న వాహనాలు కనపడక పోవడంతో లైట్లు వేసుకుం ఉంటే తప్ప ప్రయాణించే పరిస్థితి లేకపోవడంతో వాహనదారులు హెడ్ లైట్ వేసుకొని ప్రయాణించారు
Post A Comment: