గుండాల డిసెంబర్ 21 (మన్యం మనుగడ) ఆర్యవైశ్య సంఘం గుండాల మండల అధ్యక్షునిగా మానాల వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం మండల కేంద్రంలో ఆ కమిటీ సమావేశం నిర్వహించుకొని అధ్యక్షుడిగా మానాల వెంకటేశ్వర్లును, ఉపాధ్యక్షులుగ గౌరిశెట్టి ప్రభాకర్, మానాల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా గౌరిశెట్టి సత్యనారాయణ, సహాయ కార్యదర్శి గా అయిత శ్రీశైలం, తాటిపల్లి సత్యం, కోశాధికారిగా మానాల వీరన్న, రాంబాబు, ను ఎన్నుకున్న మన్నారు, కమిటీ సభ్యులుగా సభ్యులుగా శ్రీరంగం శ్రీనివాస్, వీరన్న, నాగమల్లయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గుండాల గ్రామ అధ్యక్షునిగా టీ రాంబాబు నియమితులయ్యారు, ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా నాయకులు చారు గుండ్ల శ్రీనివాస్, చింత వినోద్, జీవి సత్యనారాయణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: