అశ్వాపురం సీ ఎస్ ఐ చర్చి లో క్రిస్ మస్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులు గా ఎస్ కే టీ గ్రూప్స్ డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వర రావు, టీ ఆర్ ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు కందుల కృష్ణార్జున్ రావు పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్ మస్ శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేద క్రైస్తవులకు వీరి చేతుల మీదుగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: