CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విద్యుత్ షాక్ తో కార్మికుడు మృతి.ఫిమాకేం కెమికల్ ఫ్యాక్టరీలో ఘటన.

Share it:

 



మన్యం టీవి:

బూర్గంపాడు మండల పరిధిలో లక్ష్యం పురం గ్రామాల్లో ఫిమాకేం కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం శాతం మోహన్ రెడ్డి అనే కార్మికుడు విద్యుత్ షాక్ తో ప్రమాదంలో మృతి చెందాడు.

మృతి చెందిన కార్మికుడికి రూ. 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీ బూర్గంపాడు మండల కమిటీ డిమాండ్ చేసింది.మృతి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని కార్మికుల పట్ల ఫ్యాక్టరీ యజమాన్యం నిర్లక్ష్యం వివరించడం వల్ల కార్మికుడు ప్రాణం కోల్పోయారు అని భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు జరగకుండా ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ సరైన చర్యలు చేపట్టాలని, కార్మికులకు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సీపీఐ పార్టీ

బత్తుల వెంకటేశ్వర్లు 

మండల కార్యదర్శి డిమాండ్ చేశారు.

Share it:

TS

Post A Comment: