11 సంవత్సరాలు ap మరియు తెలంగాణ లో పని చేస్తున్న 2009 si బ్యాచ్ అధికారులు శామీర్పేరు లో లియోనియా రిసార్ట్స్ లో కలుసుకొని ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఈ కార్యక్రమం లో రెండు రాష్ట్రాలు నుండి 2009 బ్యాచ్ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని తమ యొక్క మిత్రులని ఆత్మీయం గా కలుసుకొని .. బ్యాచ్ నుండి చనిపోయిన 13 మంది అధికారులకు నివాళులు అర్పించారు.. అంతే కాకుండా వారి ki ఒక వెల్ఫేర్ సొసైటీ ఎర్పాటు చేసుకొని అందులో భాగం గా ఇటీవలి మరణించిన సుల్తానా బజార్ CI laxman పిల్లలకు 200గజాలు స్థలం డాకుమెంట్స్ ని అందజెయ్యడం జరిగింది ..అంతే కాకుండా వారి బ్యాచ్ ki ఒక మొబైల్ అప్లికేషన్ ఉండాలి దానినిక్నిన్న ప్రారంభించటం జరిగింది . రాష్ట్రాలు విడిపోయిన మేము అంత ఒకటే కుటుంబమని భావించి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటా 2009 బ్యాచ్ అధికారులు..
Post A Comment: