గుండాల /ఆళ్ల పల్లి నవంబర్ 23 (మన్యం మనుగడ) మండలం పరిధిలోని రాఘవాపురం గ్రామానికి చెందిన జి. కల్పన మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కల్పనా పురుగుమందు తాగిన విషయం తెలుసుకున్న బంధువులు ఆళ్ల పళ్లి ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం కొత్తగూడెం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కల్పనా తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామ వద్ద ఉంటు కల్పన ఖమ్మంలో నర్సింగ్ చదువుకుంటుంది. మనస్థాపానికి గురై పురుగుల మందు తాగినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తుంది
Post A Comment: