మన్యం టీవి, పినపాక:
పినపాక మండలం లోని కేజీబీవీ పాఠశాలలో టీఎస్ యుటిఎఫ్ మండల మహాసభను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టి ఎఫ్ అధ్యక్షుడు బి కిషోర్ సింగ్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది,. మండల ప్రధాన కార్యదర్శి గా భానోత్ భాస్కర్ రావు గారు మరియు అధ్యక్షులుగా బీ హనుమ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జీ కిరణ్ శ్రీనివాస్ గారు మరియు రమాదేవి గారు కోశాధికారిగా సిహెచ్ నరసింహారావు గారు కార్యదర్శులు పి పాపారావు , కాంతారావు ,కె కె సునీత , జీ పవన్ , శ్రీనివాస్ , మహిళా కన్వీనర్ గా బి అనిత , సోషల్ మీడియా కన్వీనర్ గా ఎస్ లలిత ,సాంస్కృతిక కమిటీ కన్వీనర్ గా సిహెచ్ నరసింహారావు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు B. కిషోర్ సింగ్ గారు మరియు జిల్లా కార్యదర్శి TVS ప్రసాద్ హాజరయ్యారు
Post A Comment: