మన్యం టీవీ మంగపేట.
68 వ సహకార వారత్సవాల సందర్భంగా మంగపేట సహకార సంఘం కార్యాలయం వద్ద పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్ జండా ఆవిష్కరించడం (ఎగురవేయడం) జరిగింది. వైస్ చైర్మన్ కడబోయినా నరేందర్ ,సీఈఓ జగన్నాథ్ రావు,డైరెక్టర్లులు సిద్దంశెట్టి లక్ష్మణరావు,నర్రా శ్రీధర్,,అచ్చ సత్యనారాయణ,సింగరబోయిన నర్సయ్య,,చిట్టిమల్ల రజిత సమ్మయ్య, సిబ్బంది రమేష్ భారతి,తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ మాట్లాడుతు సొసైటీ లో అన్ని రకాల ఎరువులు,మరియు డ్రిప్ లో వాడే వాటర్ సొల్యూబల్ ఫెర్టిలిజర్స్,మినుములు,జనములు,పెసలు మొదలైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ,బంగారు ఆభరణాలు మీద మిగితా బ్యాంక్ ల కంటే తక్కువ వడ్డీతో రుణాలు కూడా ఇస్సానట్టు వీటిని రైతులు అందరు ఉపయగించుకోవలని కోరారు.
Post A Comment: