మన్యం టీవీ మంగపేట.
ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఈలా త్రిపాఠి బుధ వారం నాడు మంగపేట మండల పర్యటన చేశారు.ఈ పర్యటనలో భాగంగా మండలంలోని మంగపేట పల్లె ప్రకృతి వనం, గంపోనిగూడెం అంగన్వాడీ కేంద్రంను మల్లూర్ బృహత్ పల్లె ప్రకృతి వనంను సందర్శించి మొక్కలను నాటారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడిఓ శ్రీధర్,ఎంపీఓ శ్రీకాంత్,ఏపిఓ భవాని,తదితరులు ఉన్నారు.
Post A Comment: