- 🐯🐯రఘునాదపాలెం అడవుల్లో మేతకు వెళ్లిన ఆవుల మంద పై దాడికి యత్నించినట్లు తెలిపిన పశువుల కాపరులు
- అప్రమత్తంగా ఉండాలి:ఫారెస్ట్ అధికారులు
మన్యం టీవి,కరకగూడెం:
కరకగూడెం మండలంలోని రఘునాథ పాలెం అడవుల్లో పులి సంచారం.
పశువుల కాపలా దారులు గురువారం పశువులను అడవులకు మేత కోసం తోలుక వెళ్లగా ఆకస్మికంగా పశువుల బెదరడం జరిగింది. పశువుల కాపరులు పెద్ద పులి గా.. గుర్తించి ఫారెస్ట్ అధికారులకు తెలియపరచ నైనది .అటవీ ప్రాంతంలో తిరిగే ప్రజలందరూ జాగ్రత్తగా,అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. పులికి హాని తలపెట్టవదని వారు కోరారు.
Post A Comment: