మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని స్థానిక జగదాంబ సెంటర్ చెందిన శంకర్ లాల్ సాహో అను వ్యక్తి అతివేగంతో వస్తు మరొక ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న శంకర్ లాల్ సాహో తీవ్ర గాయాలతో ఉండగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే లోపే శంకర్ లాల్ సాహో మృతి చెందారు.
Post A Comment: